SURYAA
Telugu Version
English Version
Let's get Social
byసూర్య | Fri, Oct 11, 2019, 11:48 AM
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం వెంకటాపురం స్టేజి వద్ద గురువారం రాత్రి రోడ్డు దాటుతున్న గొర్రెల పైకి తాత్కాలిక డ్రైవర్ నడుపుతున్న ఆర్టీసీ బస్సు దూసుకపోయింది. ఫలితంగా 15 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి.