లాభాలతో స్టాక్‌ మార్కెట్లు

byసూర్య | Fri, Oct 11, 2019, 11:40 AM

ముంబయి:  దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 288 పాయింట్లు లాభపడి 38,178 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 87 పాయింట్లు పెరిగి 11,321 వద్ద ట్రేడ్‌ అవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 70.91గా ఉంది. టాటా స్టీల్‌, యెస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, టాటా మోటార్స్‌, మారుతీ సుజుకి తదితర కంపెనీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. పవర్‌ గ్రిడ్‌, రిలయన్స్‌, సన్‌ ఫార్మా, హెచ్‌సీఎల్‌ టెక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, టీసీఎస్‌ తదితర కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి.


 


 


Latest News
 

వీడు మామూలోడు కాదు.. 3 పెళ్లిళ్లు చేసుకుని నాలుగో అమ్మాయితో ప్రేమాయణం.. అడ్డంగా దొరికిపోయాడిలా Tue, Apr 23, 2024, 10:51 PM
నా కూతురు ఉసురు మోదీకి తగులుతుంది.. కవిత అరెస్టుపై కేసీఆర్ Tue, Apr 23, 2024, 10:44 PM
తెలంగాణలో భిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు, ఐఎండీ కీలక అప్డేట్ Tue, Apr 23, 2024, 09:08 PM
యూసఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 16 కార్లు Tue, Apr 23, 2024, 08:59 PM
కుప్పకూలిన నిర్మాణంలోని వంతెన.. ఎంత ప్రమాదం తప్పింది Tue, Apr 23, 2024, 08:53 PM