తెలంగాణ వైద్యుడికి అరుదైన గౌరవం

byసూర్య | Thu, Oct 10, 2019, 06:33 PM

తెలంగాణ రాష్ట్రానికి చెందిన డాక్టర్‌ అశోక్‌ కుమార్‌ భువనగిరి బ్రిటన్‌లో అరుదైన గౌరవం లభించింది. ప్రతిష్ఠాత్మక ఎంబీఈ అవార్డుకు ఎంపికయ్యారు. అశోక్‌ చేపడుతున్న స్వచ్ఛంద కార్యక్రమాలు, తెలుగు ప్రజలకు చేస్తున్న సేవకు గుర్తింపుగా ఈ పురస్కారం దక్కింది. ఎలిజబెత్‌-2 రాణి చేతుల మీదుగా అవార్డును స్వీకరించనున్నారు. అశోక్‌ తెలంగాణలోని హుజురాబాద్‌లో జన్మించారు. ఉత్తర వేల్స్‌లోని బాంగోర్‌లో పని చేస్తున్నారు. స్కాట్లాండ్‌ తెలుగు అసోసియేషన్‌ స్థాపకుడు ఆయనే.


 


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM