byసూర్య | Thu, Oct 10, 2019, 04:31 PM
హైదరాబాద్: తెలంగాణలో ఆరు జిల్లాలకు ఏఐసీసీ డిసిసి అధ్యక్షులను నియమించింది. ఆసిఫాబాద్-విశ్వప్రసాద్ రావు, భూపాలపల్లి-ప్రకాష్ రెడ్డి, వికారాబాద్-రామ్ మోహన్ రెడ్డి, ములుగు-కుమారస్వామి, నారాయణ్ పేట్-శివకుమార్ రెడ్డి, యాదాద్రి-కంభం అనిల్ కుమార్ రెడ్డిలను కొత్తగా డిసిసి అధ్యక్షులుగా నియమించారు.