తెలంగాణ 6 జిల్లాలకు డిసిసి అధ్యక్షులను నియమించిన కాంగ్రెస్

byసూర్య | Thu, Oct 10, 2019, 04:31 PM

హైదరాబాద్: తెలంగాణలో ఆరు జిల్లాలకు ఏఐసీసీ డిసిసి అధ్యక్షులను నియమించింది. ఆసిఫాబాద్-విశ్వప్రసాద్ రావు, భూపాలపల్లి-ప్రకాష్ రెడ్డి, వికారాబాద్-రామ్ మోహన్ రెడ్డి, ములుగు-కుమారస్వామి, నారాయణ్ పేట్-శివకుమార్ రెడ్డి, యాదాద్రి-కంభం అనిల్ కుమార్ రెడ్డిలను కొత్తగా డిసిసి అధ్యక్షులుగా నియమించారు.


Latest News
 

వీడు మామూలోడు కాదు.. 3 పెళ్లిళ్లు చేసుకుని నాలుగో అమ్మాయితో ప్రేమాయణం.. అడ్డంగా దొరికిపోయాడిలా Tue, Apr 23, 2024, 10:51 PM
నా కూతురు ఉసురు మోదీకి తగులుతుంది.. కవిత అరెస్టుపై కేసీఆర్ Tue, Apr 23, 2024, 10:44 PM
తెలంగాణలో భిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు, ఐఎండీ కీలక అప్డేట్ Tue, Apr 23, 2024, 09:08 PM
యూసఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 16 కార్లు Tue, Apr 23, 2024, 08:59 PM
కుప్పకూలిన నిర్మాణంలోని వంతెన.. ఎంత ప్రమాదం తప్పింది Tue, Apr 23, 2024, 08:53 PM