శంషాబాద్ విమానాశ్రయంలో 26 బంగారు బిస్కెట్లు స్వాధీనం

byసూర్య | Sun, Aug 25, 2019, 06:50 PM

శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అక్రమంగా తీసుకువచ్చిన 26 బంగారు బిస్కెట్లని స్వాధీనం చేసుకు న్నారు.   ప్రయాణికుల తనిఖీల్లో భాగంగా షార్జా నుంచి వచ్చిన ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా అతని వద్ద అధికారులు సుమారు మూడు కిలోల బరువుండే 26 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. పట్టుబడ్డ బంగారం విలువ రూ.1.11 కోట్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.   


 


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM