byసూర్య | Sun, Aug 25, 2019, 03:34 PM
అక్రమంగా తీసుకువచ్చిన బంగారాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ప్రయాణికుల తనిఖీల్లో భాగంగా షార్జా నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద అధికారులు మూడు కిలోల విలువైన 26 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ బంగారం విలువ రూ.1.11 కోట్లుగా సమాచారం.