26 బంగారు బిస్కెట్లు స్వాధీనం

byసూర్య | Sun, Aug 25, 2019, 03:34 PM

అక్రమంగా తీసుకువచ్చిన బంగారాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ప్రయాణికుల తనిఖీల్లో భాగంగా షార్జా నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద అధికారులు మూడు కిలోల విలువైన 26 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ బంగారం విలువ రూ.1.11 కోట్లుగా సమాచారం.


Latest News
 

నేడు బీ-ఫామ్‌ అందుకోనున్న బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు Thu, Apr 18, 2024, 12:33 PM
నామినేషన్ కార్యక్రమానికి తరలిన నేతలు Thu, Apr 18, 2024, 12:12 PM
ఇసుక టిప్పర్ పట్టివేత Thu, Apr 18, 2024, 10:39 AM
నేడు నామినేషన్ వేయనున్న ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి Thu, Apr 18, 2024, 10:38 AM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Apr 18, 2024, 10:24 AM