రోడ్డు ప్రమాదంలో ఎన్‌ఎస్‌యూఐ నాయకుడు మృతి

byసూర్య | Sun, Aug 25, 2019, 10:31 AM

మేడ్చల్ మల్కాజ్‌గిరి: జిల్లాలోని బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. కోకో కోలా కంపెనీ వద్ద ఆగి వున్న లారీని కారు ఢీకొట్టింది. ప్రమాదంలో కారులో ఉన్న యువకుడు మృతి చెందాడు. మృతుడు మియాపూర్‌కు చెందిన ఎన్‌ఎస్‌యూఐ నాయకుడిగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.


Latest News
 

వీరభద్రుడి సన్నిధిలో చండీ హోమం Wed, Apr 24, 2024, 10:58 AM
ఆదిలాబాద్ కు తరలిన బీజేపీ నాయకులు Wed, Apr 24, 2024, 10:57 AM
పెళ్లి చేసుకుంటానని మోసం... కేసు నమోదు Wed, Apr 24, 2024, 10:39 AM
ఉపాధి కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేత Wed, Apr 24, 2024, 10:29 AM
వీడు మామూలోడు కాదు.. 3 పెళ్లిళ్లు చేసుకుని నాలుగో అమ్మాయితో ప్రేమాయణం.. అడ్డంగా దొరికిపోయాడిలా Tue, Apr 23, 2024, 10:51 PM