తొమ్మిదో తరగతి బాలికపై బాలుడి అత్యాచారం

byసూర్య | Sun, Aug 25, 2019, 10:07 AM

ఓ తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికపై అదే తరగతి బాలుడి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా నరసరావుపేటలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నరసరావుపేట పట్టణంలోని ఓ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక పాఠశాలకు వెళ్లిన సమయంలో అదే తరగతికి చెందిన బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాలుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాధితురాలిని పరీక్షల నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు పంపామని పోలీసులు తెలిపారు.


Latest News
 

పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM
కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ సిద్ధం Fri, Apr 19, 2024, 08:58 PM
చిలుకూరు బాలాజీ గరుడ ప్రసాద వితరణకు పోటెత్తిన భక్తులు.. తొక్కిసలాట Fri, Apr 19, 2024, 07:49 PM