చెట్టును ఢీ కొట్టిన బైక్.. ఒకరు మృతి

byసూర్య | Sat, Aug 24, 2019, 07:08 PM

అమ్రాబాద్ మండలం దోమలపెంట చెక్‌పోస్టు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన ద్విచక్రవాహనం చెట్టును ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు హైదరాబాద్‌కు చెందిన సంతోష్‌గా గుర్తించారు.


Latest News
 

రేపే ఆదివారం.. చికెన్, మటన్ షాపులు బంద్ Sat, Apr 20, 2024, 04:03 PM
జనం భారీగా చిలుకూరు ఎందుకు వెళుతున్నారు? Sat, Apr 20, 2024, 03:30 PM
కొండగట్టులో ఆర్జిత సేవలు రద్దు Sat, Apr 20, 2024, 03:22 PM
ఇంద్రవెల్లి నెత్తుటి మరకలకు 43 ఏళ్లు Sat, Apr 20, 2024, 03:21 PM
నత్త నడకన సాగుతున్న పోలోని వాగు వంతెన నిర్మాణం Sat, Apr 20, 2024, 02:43 PM