గణేష్ ఉత్సవాలకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు

byసూర్య | Fri, Aug 23, 2019, 09:55 PM

వినాయక నవరాత్రులు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది.. సెప్టెంబర్ 2 నుంచి 12 హైదరాబాద్ లో గణేష్ ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో.. ఉత్సవాల ఏర్పాట్లపై హోం మంత్రి మహమూద్ అలి అధ్యక్షతన.. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాద్, మల్లారెడ్డి అధికారులతో సమావేశమయ్యారు.. గణేష్ ఉత్సవాల్లో భాగంగా తొలి సారి ట్యాంక్ బండ్ లో గంగా హారతి ఇవ్వనున్నట్లు మంత్రి తలసాని పేర్కొన్నారు.  


 


Latest News
 

చెరుకు శ్రీనివాస్ రెడ్డిని కలిసిన నీలం మధు ముదిరాజ్ Fri, Mar 29, 2024, 03:42 PM
బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య? Fri, Mar 29, 2024, 03:11 PM
సీఎం రేవంత్ ను కలిసిన కేకే Fri, Mar 29, 2024, 03:08 PM
నిప్పంటించుకుని యువకుని ఆత్మహత్య Fri, Mar 29, 2024, 02:56 PM
ప్రజల సౌకర్యార్థం బోరును తవ్వించినవి కాంగ్రెస్ నాయకులు Fri, Mar 29, 2024, 02:55 PM