ప్రమాదవశాత్తు చెట్టుపై నుండి పడి గీతకార్మికుడు మృతి

byసూర్య | Fri, Aug 23, 2019, 07:18 PM

జనగాం జిల్లాలోని స్టేషన్‌ఘన్‌పూర్ మండలం తాటికొండ గ్రామ సమీపంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. గీతకార్మికుడు సట్ల యాకయ్య(42) మోకు జారడంతో తాటిచెట్టు పైనుంచి పడి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు మృతదేహానికి పంచనామా నిర్వహించారు. మృతుని కుంటుబీకులకు ప్రభుత్వం తరపున న్యాయం చేస్తామని రెవెన్యూ అధికారులు తెలిపారు.


Latest News
 

ఈ నెల 18న హైదరాబాద్‌కు రానున్నాకేంద్రమంత్రులు, గోవా సీఎం Tue, Apr 16, 2024, 10:23 PM
సుర్రుమంటున్న సూరీడు.. రాష్ట్రానికి వడగాలుల ముప్పు, రెండ్రోజులు పెరగనున్న ఎండలు Tue, Apr 16, 2024, 08:25 PM
తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరానికి రూ. 10 వేలు, అకౌంట్లలోకి డబ్బులు Tue, Apr 16, 2024, 08:19 PM
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ సమయాల్లో, ఆ రూట్లలో వెళ్తే ఇరుక్కుపోవటం పక్కా Tue, Apr 16, 2024, 08:12 PM
భద్రాద్రి రామయ్య కల్యాణోత్సవం.. భక్తులందరికీ ఉచిత దర్శనం Tue, Apr 16, 2024, 08:07 PM