అక్టోబర్ 13న మాదిగల సమర భేరి

byసూర్య | Fri, Aug 23, 2019, 03:04 PM

అక్టోబర్ 13న హైదరాబాద్ లో ఎస్సీ వర్గీకరణ చేపట్టాలనే డిమాండ్‌తో మాదిగల సమర భేరి బహిరంగసభ నిర్వహించనున్నట్టు మాదిగ జేఏసీ అధ్యక్షుడు డాక్టర్ పిడమర్తి రవి చెప్పారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వందరోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీఇచ్చిన కేంద్రం వెయ్యి రోజులైనా దానిఊసే ఎత్తడం లేదని విమర్శించారు. 370 ఆర్టికల్ రద్దు, ఈబీసీ రిజర్వేషన్లను ఎవరిని అడుగకుండా చేసిన కేంద్రం.. దేశవ్యాప్తంగా డిమాండ్ ఉన్నా, తెలంగాణ అసెంబ్లీ తీర్మానం సైతంచేసినా ఎందుకు ప్రవేశపెట్టడం లేదని ప్రశ్నించారు. సమావేశంలో టీఎస్‌ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు యాతాకుల భాస్కర్, ఇటుకరాజు, మైస ఉపేందర్, రాయకంటి రాందాస్ పాల్గొన్నారు.


Latest News
 

వీడు మామూలోడు కాదు.. 3 పెళ్లిళ్లు చేసుకుని నాలుగో అమ్మాయితో ప్రేమాయణం.. అడ్డంగా దొరికిపోయాడిలా Tue, Apr 23, 2024, 10:51 PM
నా కూతురు ఉసురు మోదీకి తగులుతుంది.. కవిత అరెస్టుపై కేసీఆర్ Tue, Apr 23, 2024, 10:44 PM
తెలంగాణలో భిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు, ఐఎండీ కీలక అప్డేట్ Tue, Apr 23, 2024, 09:08 PM
యూసఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 16 కార్లు Tue, Apr 23, 2024, 08:59 PM
కుప్పకూలిన నిర్మాణంలోని వంతెన.. ఎంత ప్రమాదం తప్పింది Tue, Apr 23, 2024, 08:53 PM