గుర్తు తెలియని మృతదేహం లభ్యం

byసూర్య | Fri, Aug 23, 2019, 12:48 PM

గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసి వాగులో పడేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం మేడిపెల్లి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం వాగులో లభ్యమైంది. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హత్య చేసి వాగులో పడేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Latest News
 

నత్త నడకన సాగుతున్న పోలోని వాగు వంతెన నిర్మాణం Sat, Apr 20, 2024, 02:43 PM
బిజెపి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం Sat, Apr 20, 2024, 02:40 PM
ఒకే కాన్పులో ఆరుగురు పిల్లలు జననం Sat, Apr 20, 2024, 02:02 PM
నీటి తొట్టెలో పడి బాలుడు మృతి Sat, Apr 20, 2024, 01:32 PM
ఇంటి వద్ద ఓటుపై శిక్షణ Sat, Apr 20, 2024, 01:30 PM