చిదంబరం కస్టడీ పిటిషన్ పై ముగిసిన వాదనలు

byసూర్య | Thu, Aug 22, 2019, 05:42 PM

మాజీ కేంద్రమంత్రి చిదంబరం కస్టడీ పిటిషన్ పై సిబిఐ ప్రత్యేక కోర్టులో వాదనలు ముగిశాయి. చిదంబరంను రోజుల కస్టడీకి పంపించాలని సిబిఐ కోరగా కోర్టు చిదంబరానికి మాట్లాడే అవకాశమిచ్చింది. సిబిఐ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన చిదంబరం లంచం తీసుకున్నారన్న దానిలో వాస్తవం లేదని వెల్లడించారు. ముప్పై నిముషాలు తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు కాసేపటిలో తీర్పును వెల్లడించనుంది.


Latest News
 

నేడు బీబీపేటకు షబ్బీర్ అలీ రాక Sat, Apr 20, 2024, 01:06 PM
ఎన్నికల్లో బిజెపిని ఓడించాలి Sat, Apr 20, 2024, 01:04 PM
కాశీ పాదయాత్రకుడికి ఘన స్వాగతం పలికిన భక్తులు Sat, Apr 20, 2024, 12:52 PM
సంక్షేమ పథకాలే బిజెపిని గెలిపిస్తాయి Sat, Apr 20, 2024, 12:50 PM
గంజాయిని పట్టుకున్న ఎస్ఓటి పోలీసులు Sat, Apr 20, 2024, 12:34 PM