బ్యాంకులో చెలరేగిన మంటలు

byసూర్య | Thu, Aug 22, 2019, 05:33 PM

మహబూబాబాద్ జిల్లాలోని దంతాలపల్లి గ్రామీణ వికాస బ్యాంకులో భారీగా మంటలు చెలరేగాయి. విషయాన్ని గమనించిన బ్యాంకు సిబ్బంది, ఖాతాదారులు బయటకు పరుగులు తీయడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. వివరాల్లోకి వెళ్తే.. బ్యాంకుకు సరఫరా అయ్యే విద్యుత్ వైర్లలో వర్షపు నీరు చేరడంతో షార్ట్ సర్క్యూట్ జరిగి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. బ్యాంకంతా మంటలు, పొగతో నిండిపోవడంతో సిబ్బంది, మిగితా వారందరూ బయటకు పరుగులు తీయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.


Latest News
 

రేషన్ బియ్యం అక్రమంగా ఏడుగురి రిమాండ్ Wed, Apr 24, 2024, 01:25 PM
ఈత కోసం వెళ్లి తండ్రి కొడుకు మృతి.. Wed, Apr 24, 2024, 01:21 PM
సోషల్ మీడియా పోస్టుకు స్పందించిన జిల్లా కలెక్టర్ Wed, Apr 24, 2024, 01:18 PM
లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఎమ్మెల్యే పూజలు Wed, Apr 24, 2024, 01:16 PM
మోసం చేసిన సంస్థపై కేసు నమోదు: ఎస్పి అఖిల్ మహాజన్ Wed, Apr 24, 2024, 01:13 PM