byసూర్య | Thu, Aug 22, 2019, 01:24 PM
దేశంలో 2021 జనాభా గణన 2020 ఏప్రిల్ ఒకటో తేదీ -సెప్టెంబర్ 30 మధ్య జరుగనున్నా విషయం విదితమే . ఇప్పటికే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయగా, దానికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఉత్తర్వులు విడుదల చేసింది.