మేడిగడ్డ బ్యారేజీ 14 గేట్లు ఎత్తివేత

byసూర్య | Thu, Aug 22, 2019, 10:50 AM

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీకి వరద పోటెత్తింది. భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో మేడిగడ్డ బ్యారేజీ 14 గేట్లు ఎత్తివేసి దిగువకు వదులుతున్నారు. బ్యారేజీలోకి 75,000 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా వచ్చి చేరుతుండగా అంతే క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదులుతున్నారు. పూర్తిస్థాయి నీటిమట్టం 10.17 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 5.812 టీఎంసీలు ఉంది.


Latest News
 

వీడు మామూలోడు కాదు.. 3 పెళ్లిళ్లు చేసుకుని నాలుగో అమ్మాయితో ప్రేమాయణం.. అడ్డంగా దొరికిపోయాడిలా Tue, Apr 23, 2024, 10:51 PM
నా కూతురు ఉసురు మోదీకి తగులుతుంది.. కవిత అరెస్టుపై కేసీఆర్ Tue, Apr 23, 2024, 10:44 PM
తెలంగాణలో భిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు, ఐఎండీ కీలక అప్డేట్ Tue, Apr 23, 2024, 09:08 PM
యూసఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 16 కార్లు Tue, Apr 23, 2024, 08:59 PM
కుప్పకూలిన నిర్మాణంలోని వంతెన.. ఎంత ప్రమాదం తప్పింది Tue, Apr 23, 2024, 08:53 PM