గిఫ్ట్‌గా ఇస్తానంటే తెలంగాణ ప్రభుత్వం తీసుకోలేదు

byసూర్య | Wed, Aug 21, 2019, 08:23 PM

తాను కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు ఈఎస్‌ఐ ఆసుపత్రిని మంజూరు చేశానని మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. సనత్‌నగర్‌ ఈఎస్‌ఐలో మెడికల్‌ కాలేజీ, ఆస్పత్రి ప్రారంభోత్స వం సందర్భంగా ఆయన మాట్లాడుతూ సనత్‌నగర్‌ మెడికల్‌ కళాశాలను గిఫ్ట్‌గా ఇస్తానంటే తెలంగాణ ప్రభుత్వం తీసుకోలేదన్నారు. కేంద్రం చొరవతో ఈఎస్‌ఐ మెడికల్‌ కళాశాల పూర్తి చేశామన్నారు. సనత్‌నగర్‌ ఆస్పత్రి దేశంలోనే నెంబర్‌ వన్‌ మెడికల్‌ కశాశాల అవుతుందని దత్తాత్రేయ సృష్టం చేశారు.


Latest News
 

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:33 PM