సింగాయపల్లిలో అటవీప్రాంత పునరుజ్జీవం పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్‌

byసూర్య | Wed, Aug 21, 2019, 01:21 PM

ముఖ్యమంత్రి కేసీఆర్‌ సిద్దిపేట జిల్లా సింగాయపల్లికి చేరుకున్నారు. ప్రత్యేక బస్సు, వాహనాల్లో సీఎంతో పాటు మంత్రులు, కలెక్టర్లు సింగాయపల్లికి చేరుకున్నారు. సింగాయపల్లిలో 1500 ఎకరాల్లో అటవీ ప్రాంతాన్ని సీఎం కేసీఆర్‌ సందర్శించి అటవీ ప్రాంత పునరుజ్జీవం పనులను పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా సింగాయపల్లి దగ్గర కేసీఆర్‌ మొక్కను నాటారు. రహదారుల వెంట మొక్కల పెంపకం, సామాజిక వనాల అభివృద్ధిని పరిశీలిస్తున్నారు. అనంతరం సీఎం, మంత్రులు, కలెక్టర్లు కోమటిబండకు వెళ్లనున్నారు


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM