కలెక్టర్లతో ముగిసిన సీఎం కేసీఆర్‌ సమావేశం

byసూర్య | Tue, Aug 20, 2019, 09:00 PM

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో కలెక్టర్లతో నిర్వహించిన సమావేశం ముగిసింది. సుమారు ఎనిమిదిన్నర గంటలకు పైగా ఈ సమావేశం కొనసాగింది. కొత్త రెవెన్యూ చట్టంపై వారి అభిప్రాయాలను  సీఎం తెలుసుకున్నారు. పంచాయతీ, పురపాలక చట్టాల అమలు, 60 రోజుల కార్యాచరణ ప్రణాళిక తదితర అంశాలపై కలెక్టర్లతో చర్చించారు. ఈ సమావేశానికి పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.   


 


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM