పెరుగుతున్న అవాంఛనీయ ధోరణులు : మన్మోహన్‌ సింగ్‌

byసూర్య | Tue, Aug 20, 2019, 02:09 PM

దేశంలో గత కొన్నేళ్లుగా అవాంఛనీయ ధోరణులు విపరీతంగా పెరిగిపోతున్నాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అన్నారు. అసహనం, మతమౌఢ్యం, కొన్ని వర్గాల ద్వేషపూరిత ధోరణి వల్ల హింసాత్మక నేరాలు పెరుగుతున్నాయని, మూకుమ్మడి దాడులు జరుగుతున్నాయని ఆయన అన్నారు. వీటివల్ల దేశానికి ముప్పు వాటిల్లుతుందని ఆయన చెప్పారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM