అంతర్‌రాష్ట్ర దొంగలు అరెస్ట్

byసూర్య | Tue, Aug 20, 2019, 01:21 PM

నిర్మల్లో ఇద్దరు అంతర్‌రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. మాసు వెంకట్ గైక్వాడ్(34), నగేశ్ బాలాజీ కారస్కర్(24)ను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై 29 చోరీ కేసులు ఉన్నాయి. వారి నుంచి రూ.87,500 విలువచేసే బంగారంను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.


Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM