నిర్వాసితుల పట్ల నిర్లక్ష్యం చేసిన ఆర్డీవో, తహసీల్దార్ లకు జైలు శిక్ష

byసూర్య | Tue, Aug 20, 2019, 01:11 PM

మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు పరిహారం చెల్లింపులో... నిర్లక్ష్యం వహించిన ఆర్డీవో, తహసీల్దార్‌కు శిక్ష విధిస్తూ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. సిద్దిపేట జిల్లా తొగుట్ట ఆర్డీవో విజేందర్‌రెడ్డి, తహసీల్దార్‌ ప్రభుకు 2 నెలల జైలు శిక్ష, 2 వేల జరిమానాను హైకోర్టు విధించింది. దీంతో పాటు విజేందర్‌రెడ్డి, ప్రభులపై సస్పెన్షన్‌ వేటు వేసింది. గతంలో భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను అధికారులు పట్టించుకోకపోవడంతో... మరోసారి మల్లన్న సాగర్ బాధితులు కోర్టును ఆశ్రయించారు.


Latest News
 

ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ ను భారీ మెజారిటీతో గెలిపిద్దాం Fri, Apr 19, 2024, 01:38 PM
ప్లాస్టిక్ విక్రయ దుకాణాల్లో తనిఖీలు Fri, Apr 19, 2024, 01:38 PM
మోడీ ప్రోత్సాహంతో తెలంగాణలో వెలుగులు: ఎంపీ అభ్యర్థి శానంపూడి Fri, Apr 19, 2024, 01:27 PM
ప్రచారంలో దూసుకెళ్తున్న ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి Fri, Apr 19, 2024, 01:22 PM
భువనగిరి ఎంపీ అభ్యర్థి నామినేషన్ కు తరలిన సిపిఎం శ్రేణులు Fri, Apr 19, 2024, 01:18 PM