కేంద్రమంత్రి తోమర్‌కు లేఖ రాసిన మంత్రి నిరంజన్ రెడ్డి

byసూర్య | Mon, Aug 19, 2019, 07:25 PM

హైదరాబాద్: కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌కు మంత్రి వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సోమవారం లేఖ రాశారు. తెలంగాణకు యూరియా కోటా వెంటనే విడుదల చేయాలని కోరుతూ మంత్రి లేఖ రాశారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు నిండటంతో సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. రైతులు వరి, మొక్కజొన్న, వేరుశనగ పంటలు విరివిగా సాగు చేస్తారన్నారు. ఈ నేపథ్యంలో ఈసారి కూడా రాష్ట్ర వాటా కింద 1.40 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించాలని మంత్రి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.


Latest News
 

ఇంటర్ ఫలితాల్లో 62. 82 శాతం ఉత్తీర్ణత Thu, Apr 25, 2024, 12:20 PM
ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి Thu, Apr 25, 2024, 12:11 PM
అవకాశం ఇవ్వండి అభివృధి చేసి చూపిస్తా : ఎంపీ అభ్యర్థి చామల Thu, Apr 25, 2024, 12:10 PM
నల్గొండ బరిలో స్వతంత్ర అభ్యర్థిగా సురేష్ Thu, Apr 25, 2024, 12:08 PM
కోదాడ శివార్లలో రక్త మోడిన రోడ్డు Thu, Apr 25, 2024, 12:04 PM