రేపు మంత్రులు, జిల్లా కలెక్టర్లతో సీఎం కేసీఆర్ భేటీ

byసూర్య | Mon, Aug 19, 2019, 06:37 PM

హైదరాబాద్ : కొత్త రెవెన్యూ చట్టంపై  చర్చించేదుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల  చంద్రశేఖరరావు రేపు మంత్రులు, జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానునన్నారు.   కొత్తచట్టం ఎలా ఉండాలి, ప్రస్తుతం రెవెన్యూ చట్టంలో ఉన్న అంశాలపై జిల్లా కలెక్టర్లతో, మంత్రులతో ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చిస్తారు.


Latest News
 

ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు Sat, Apr 20, 2024, 12:21 PM
ఏకో పార్కులో యువతి డెడ్బాడీ కేసు అప్డేట్ Sat, Apr 20, 2024, 12:19 PM
భక్తుల మనోభావాలు గౌరవించాలి: ఎంపి Sat, Apr 20, 2024, 12:16 PM
ఉమ్మడి జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతలు Sat, Apr 20, 2024, 12:14 PM
జూరాల విద్యుదుత్పత్తి మూడో యూనిట్ కు మరమ్మతులు Sat, Apr 20, 2024, 12:11 PM