కాంగ్రెస్ నేత పీ.నర్సారెడ్డిని పరామర్శించిన మంత్రి ఇంద్రకరణ్

byసూర్య | Mon, Aug 19, 2019, 06:04 PM

హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పీ.నర్సారెడ్డిని ఇవాళ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పరామర్శించారు. నర్సారెడ్డి మనవడు ప్రత్యూష్ రెడ్డి ఇటీవల అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జూబ్లీహిల్స్ లోని నర్సారెడ్డి నివాసంలో ఆయనను కలిసి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నర్సారెడ్డితోపాటు ఆయన కుటుంబసభ్యులను మంత్రి ఇంద్రకరణ్ ఓదార్చారు.


Latest News
 

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM
అమ్మవారిని దర్శించుకున్న మంత్రి Thu, Apr 25, 2024, 01:06 PM
ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించండి Thu, Apr 25, 2024, 01:04 PM
అలంపూర్ ఆలయాలలో ప్రత్యేక పూజలు Thu, Apr 25, 2024, 12:59 PM