byసూర్య | Mon, Aug 19, 2019, 03:05 PM
మహబూబ్ నగర్: ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏపాల్ పై మహబూబ్ నగర్ లో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. మహబూబ్ నగర్ కోర్టులో హాజరు కానందున వారెంట్ జారీ అయ్యింది. డేవిడ్ రాజు హత్య కేసులో కేఏ పాల్ నిందితుడిగా ఉన్నారు. మిగతా నిందితులు హాజరైనప్పటికీ కేఏ పాల్ కోర్టులో హాజరుకాలేదు.