కేఏపాల్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

byసూర్య | Mon, Aug 19, 2019, 03:05 PM

మహబూబ్ నగర్:  ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏపాల్ పై మహబూబ్ నగర్ లో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. మహబూబ్ నగర్ కోర్టులో హాజరు కానందున వారెంట్ జారీ అయ్యింది. డేవిడ్ రాజు హత్య కేసులో కేఏ పాల్ నిందితుడిగా ఉన్నారు. మిగతా నిందితులు హాజరైనప్పటికీ కేఏ పాల్ కోర్టులో హాజరుకాలేదు.


Latest News
 

కోదాడ శివార్లలో రక్త మోడిన రోడ్డు Thu, Apr 25, 2024, 12:04 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM