వలసలను ప్రోత్సహిస్తోన్న బీజేపీ : రావుల

byసూర్య | Mon, Aug 19, 2019, 03:01 PM

బీజేపీ వలసలను ప్రోత్సహిస్తోందని తెలంగాణ టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయాయన్నారు. హైదరాబాద్ లో రోడ్ల పరిస్థితి బాగాలేదన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నింటిపై దృష్టి పెట్టాలన్నారు. ఈనెల 26న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై నిరసన తెలపనున్నట్లు చెప్పారు.


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM