byసూర్య | Mon, Aug 19, 2019, 02:53 PM
తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలనే కేంద్రం కాపీ కొడుతోందని మంత్రి శ్రీనివాస్రెడ్డి విమర్శించారు. కూకట్పల్లిలో జరుగుతున్న టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఒక్క ఎమ్మెల్యే సీటు గెలిచి బీజేపీ ఎగిసిపడుతోందని ఎద్దేవా చేశారు. ఎక్కడో అధికారంలో ఉండి బీజేపీ మమ్మల్ని విమర్శిస్తోందన్నారు.