byసూర్య | Mon, Aug 19, 2019, 02:53 PM
బీజేపీ నేతలవి మాయమాటలేనని మంత్రి మల్లారెడ్డి విమర్శించారు. హైదరాబాద్లోని కూకట్పల్లిలో జరుగుతున్న టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి మాట్లాడారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ది చేసి చూపండి .. మీ బలం ఏంటో తెలుస్తుందని పేర్కొన్నారు. ప్రజలు టీఆర్ఎస్ పార్టీని నమ్ముతున్నారన్నారు.