బీజేపీ నేతలవి మాయమాటలు: మంత్రి మల్లారెడ్డి

byసూర్య | Mon, Aug 19, 2019, 02:53 PM

బీజేపీ నేతలవి మాయమాటలేనని మంత్రి మల్లారెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో జరుగుతున్న టీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి మాట్లాడారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ది చేసి చూపండి .. మీ బలం ఏంటో తెలుస్తుందని పేర్కొన్నారు. ప్రజలు టీఆర్‌ఎస్‌ పార్టీని నమ్ముతున్నారన్నారు.


Latest News
 

అలంపూర్ ఆలయాలలో ప్రత్యేక పూజలు Thu, Apr 25, 2024, 12:59 PM
నేడు మక్తల్ లో డీకే అరుణ ప్రచారం Thu, Apr 25, 2024, 12:55 PM
నేను సాటి కానప్పుడు.. నాపై విమర్శలు ఎందుకు: డీకే అరుణ Thu, Apr 25, 2024, 12:47 PM
ఇంటర్ ఫలితాల్లో 62. 82 శాతం ఉత్తీర్ణత Thu, Apr 25, 2024, 12:20 PM
ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి Thu, Apr 25, 2024, 12:11 PM