byసూర్య | Mon, Aug 19, 2019, 12:48 PM
సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేశ్కుమార్కు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. రెవెన్యూలో అన్ని విభాగాల బాధ్యతలను అప్పగించింది. భూపరిపాలనా ప్రధాన కమిషనర్గా సోమేశ్ కుమార్కు అదనపు బాధ్యతలు అప్పగించింది. రేరా ఛైర్మన్గా కూడా సోమేశ్ కుమార్ కొనసాగనున్నారు.