మొక్కలు నాటిన జేపీ నడ్డా

byసూర్య | Mon, Aug 19, 2019, 12:41 PM

బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా హైదరాబాద్ లో రెండో రోజు పర్యటిస్తున్నారు. బాగ్ లింగంపల్లిలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికీ తిరిగి సభ్యత్వాన్ని ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ కళాశాలలో జేపీ నడ్డా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు లక్ష్మణ్, దత్తాత్రేయ, రాంచందర్ రావు, మురళీధర్ రావు పాల్గొన్నారు.


Latest News
 

నామినేషన్ కార్యక్రమానికి తరలిన నేతలు Thu, Apr 18, 2024, 12:12 PM
ఇసుక టిప్పర్ పట్టివేత Thu, Apr 18, 2024, 10:39 AM
నేడు నామినేషన్ వేయనున్న ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి Thu, Apr 18, 2024, 10:38 AM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Apr 18, 2024, 10:24 AM
లోక్ సభ ఎన్నికల నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలి Thu, Apr 18, 2024, 10:23 AM