రాజేంద్రనగర్‌లో టిప్పర్‌ లారీ బీభత్సం

byసూర్య | Sun, Aug 18, 2019, 01:46 PM

హైదరాబాద్‌: రాజేంద్రనగర్‌లో టిప్పర్‌ లారీ బీభత్సం సృష్టించింది. టిప్పర్‌ దూసుకెళ్లిన ఘటనలో మూడు ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. అకస్మాత్తుగా టిప్పర్‌ దూసుకురావడంతో స్థానికులు అక్కడి నుంచి భయంతో పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో మూడు ఇళ్లు ధ్వంసం కాగా ప్రాణనష్టం తప్పడంతో ఊపిరిపీల్చుకున్నారు. రోడ్డుపై టిప్పర్‌ను పార్క్‌ చేసిన డ్రైవర్‌ టీ తాగేందుకు వెళ్లాడు. ఆ సమయంలో టిప్పర్‌ హ్యాండ్‌ బ్రేక్‌ ఫెయిల్‌ కావడంతో రోడ్డు పక్కన ఉన్న ఇళ్లల్లోకి దూసుకెళ్లింది.


Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM