యురేనియం తవ్వకాలను అడ్డుకుంటాం: రేవంత్

byసూర్య | Sun, Aug 18, 2019, 12:45 PM

నాగర్‌కర్నూలు: యురేనియం నిక్షేపాల వెలికితీత పేరుతో నల్లమల అడవుల్ని సర్వనాశనం చేయబోతున్నారని ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం ఇక్కడ పర్యటించిన ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. యురేనియం తవ్వకాలపై ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామన్నారు. నల్లమలలో ఒక్క చెట్టును కూడా ముట్టుకోనివ్వమన్నారు. అసలు నల్లమలలో అడుగే పెట్టనివ్వమని తేల్చిచెప్పారు. ఖనిజ నిక్షేపాల పేరుతో జరిగే దోపిడీని, వినాశనాన్ని అడ్డుకుంటామన్నారు. కృష్ణా జలాలను కలుషితం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM