byసూర్య | Sun, Aug 18, 2019, 10:29 AM
హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లి లో ఇవాళ ఫ్రీడమ్ 5 కె రన్ జరిగింది. కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రమంత్రి వర్యులు శ్రీనివాసగౌడ్ హాజరయ్యారు. కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు డాక్టర్ రంజీత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, అరికెపుది గాంధీ, ఎమ్మెల్సీ నవీన్ రావు , స్థానిక కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ , డాక్టర్ శిరీష నవీన్ లు కూడా హాజరయ్యారు.