కూకట్ పల్లిలో ఫ్రీడమ్ 5కే రన్

byసూర్య | Sun, Aug 18, 2019, 10:29 AM

హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లి లో ఇవాళ ఫ్రీడమ్ 5 కె రన్ జరిగింది.  కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రమంత్రి వర్యులు శ్రీనివాసగౌడ్ హాజరయ్యారు. కార్యక్రమంలో  పార్లమెంట్ సభ్యులు డాక్టర్ రంజీత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, అరికెపుది గాంధీ, ఎమ్మెల్సీ నవీన్ రావు ,  స్థానిక కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ , డాక్టర్ శిరీష నవీన్ లు కూడా హాజరయ్యారు.


Latest News
 

కాంగ్రెస్, బిజెపి పార్టీలవి మోసపూరిత వాగ్దానాలు Fri, Apr 19, 2024, 02:21 PM
రెజిమెంటల్ బజార్ లో శ్రీగణేశ్ పాదయాత్ర Fri, Apr 19, 2024, 01:40 PM
దుర్గా దేవస్థానం అష్టమ కళ్యాణ వార్షికోత్సవం ఆహ్వానం Fri, Apr 19, 2024, 01:40 PM
ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ ను భారీ మెజారిటీతో గెలిపిద్దాం Fri, Apr 19, 2024, 01:38 PM
ప్లాస్టిక్ విక్రయ దుకాణాల్లో తనిఖీలు Fri, Apr 19, 2024, 01:38 PM