byసూర్య | Sun, Aug 18, 2019, 09:28 AM
హైదరాబాద్లోని ఫిల్మ్నగర్లో అర్థరాత్రి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో వైసీపీ యువజన విభాగం నేత ఆంజనేయులు పట్టుబడ్డారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన 24 మందిపై పోలీసులు కేసులు నమోదు చేసి 19 బైక్లు, ఒక ఆటో, నాలుగు కార్లను సీజ్ చేశారు.