byసూర్య | Mon, Jun 24, 2019, 09:29 PM
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ కానున్నారు. ఈ నెల 28న హైదరాబాద్ ప్రగతి భవన్లో వీరు సమావేశమౌతారు. గోదావరి జలాలు శ్రీశైలం ప్రాజెక్టుకు తరలింపు, లింక్ కెనాల్పై ఇద్దరు ముఖ్యమంత్రులూ చర్చిస్తారు. జలవివాదాలపై సానుకూల పరిష్కారంపై చర్చించనున్నారు.