మ‌రోసారి భేటీ కానున్న ముఖ్య‌మంత్రులు!

byసూర్య | Mon, Jun 24, 2019, 09:29 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి భేటీ కానున్నారు. ఈ నెల 28న హైదరాబాద్ ప్రగతి భవన్‌లో వీరు సమావేశమౌతారు. గోదావరి జలాలు శ్రీశైలం ప్రాజెక్టుకు తరలింపు, లింక్ కెనాల్‌పై ఇద్దరు ముఖ్యమంత్రులూ చర్చిస్తారు. జలవివాదాలపై సానుకూల పరిష్కారంపై చర్చించనున్నారు. 


 


Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM