byసూర్య | Mon, Jun 24, 2019, 06:02 PM
లక్నో మెట్రో రైల్ కార్పొరేషన్ (ఎల్ఎంఆర్సి) సలహాదారు, పద్మవిభూషణ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆరోగ్య కారణాల రీత్యా రాజీనామా చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. శ్రీధరన్ మెట్రో మ్యాన్గా గుర్తింపు పొందారు. దేశంలో పలు నగరాల్లో మెట్రో ప్రాజెక్టుల రూపకల్పనలో ఎంతో కృషి చేశారు. ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోలో మెట్రో ప్రాజెక్టు కోసం ఎల్ఎంఆర్సి శ్రీధరన్ను ప్రిన్సిపల్ అడ్వైజర్గా నియమించింది.