ఎల్‌ఎంఆర్‌సి సలహాదారు శ్రీధరన్‌ రాజీనామా

byసూర్య | Mon, Jun 24, 2019, 06:02 PM

లక్నో మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఎంఆర్‌సి) సలహాదారు, పద్మవిభూషణ్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఆరోగ్య కారణాల రీత్యా రాజీనామా చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. శ్రీధరన్‌ మెట్రో మ్యాన్‌గా గుర్తింపు పొందారు. దేశంలో పలు నగరాల్లో మెట్రో ప్రాజెక్టుల రూపకల్పనలో ఎంతో కృషి చేశారు. ఉత్తర్‌ ప్రదేశ్‌ రాజధాని లక్నోలో మెట్రో ప్రాజెక్టు కోసం ఎల్‌ఎంఆర్‌సి శ్రీధరన్‌ను ప్రిన్సిపల్‌ అడ్వైజర్‌గా నియమించింది.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM