కాళేశ్వరం ద్వారా 45లక్షల ఎకరాలకు సాగునీరు: కేటీఆర్‌

byసూర్య | Mon, Jun 24, 2019, 02:42 PM

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. సిరిసిల్లలో పర్యటిస్తున్న కేటీఆర్‌ కాళేశ్వరం 9వ ప్యాకేజీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ ప్రాజెక్టుల కోసం భూత్యాగం చేసిన నిర్వాసితులకు పాదాభివందనం అని పేర్కొన్నారు. కేసీఆర్‌ కూడా ఓ భూ నిర్వాసితుడేనన్నారు. కాళేశ్వరం ద్వారా సిరిసిల్లలో 2లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. మిడ్‌మానేరు నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు.


Latest News
 

కాంగ్రెస్, బిజెపి పార్టీలవి మోసపూరిత వాగ్దానాలు Fri, Apr 19, 2024, 02:21 PM
రెజిమెంటల్ బజార్ లో శ్రీగణేశ్ పాదయాత్ర Fri, Apr 19, 2024, 01:40 PM
దుర్గా దేవస్థానం అష్టమ కళ్యాణ వార్షికోత్సవం ఆహ్వానం Fri, Apr 19, 2024, 01:40 PM
ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ ను భారీ మెజారిటీతో గెలిపిద్దాం Fri, Apr 19, 2024, 01:38 PM
ప్లాస్టిక్ విక్రయ దుకాణాల్లో తనిఖీలు Fri, Apr 19, 2024, 01:38 PM