రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాలకు శంకుస్థాపనలు

byసూర్య | Mon, Jun 24, 2019, 01:58 PM

రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాల భవన నిర్మాణాలకు శంకుస్థాపనలు నిర్వహించారు. ఒకే రోజు 29 చోట్ల పార్టీ కార్యాలయాల నిర్మాణాలకు శంకుస్థాపనలు జరిగాయి. ఖమ్మం, వనపర్తి మినహా మిగిలిన 29 జిల్లాల్లో శంకుస్థాపనలు జరిగాయి. సిరిసిల్లలో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. మహబూబ్‌నగర్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM