ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి మంత్రి ఎర్రబెల్లి పరామర్శ

byసూర్య | Mon, Jun 24, 2019, 01:01 PM

అస్వస్థతతో ఉన్న జనగామ ఎమ్మెల్యే ముతిరెడ్డి యాదగిరిరెడ్డిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోమ‌వారం ఉద‌యంప‌రామర్శించారు. హైదరాబాద్ హబ్సిగూడలోని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి నివాసానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోమవారం ఉదయం వెళ్లారు. ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. తగినంత విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెంట ప్రభుత్వ విప్ బొడికుంటి వెంకటేశ్వర్లు ఉన్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM