జోనల్ కమిషనర్లతో జీహెచ్ఎంసీ కమిషనర్ సమావేశం

byసూర్య | Mon, Jun 24, 2019, 11:49 AM

జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లతో జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిషోర్ సమావేశమయ్యారు. నగరంలో ఆకస్మికంగా కురిసే భారీ వర్షాలపై తక్షణం చేపట్టాల్సిన పనులపై సమీక్షించనున్నారు. వర్షాలు కురిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఉన్నత చర్చించనున్నారు. ముంపు ప్రాంతాల్లో ప్రత్యేక అధికారులను నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. నీళ్లు నిల్వ ఉండే ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించాలని కమిషనర్ ఆదేశించారు.


Latest News
 

యాదాద్రిలో ఎంపీ అభ్యర్థి చామల ప్రత్యేక పూజలు Wed, Apr 24, 2024, 02:38 PM
రామంతపూర్ డివిజన్ లో ఖాళీ అవుతున్న బిఆర్ఎస్ Wed, Apr 24, 2024, 02:31 PM
ఖాళీ బిందెలతో రోడ్డుపై ధర్నా Wed, Apr 24, 2024, 01:52 PM
సెకండియర్ ఫలితాల్లో నాగర్ కర్నూల్ 34 వ స్థానం Wed, Apr 24, 2024, 01:49 PM
వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు Wed, Apr 24, 2024, 01:43 PM