నిజామాబాద్‌లో బీజేపీ నేతల ఆందోళన

byసూర్య | Mon, Jun 24, 2019, 11:06 AM

నిజామాబాద్‌లో బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ భూమిని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయానికి వినియోగించడంపై బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ కార్యాలయ భూమి పూజను బీజేపీ నేతలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు, బీజేపీ నాయకుల మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.


Latest News
 

ఈ నెల 18న హైదరాబాద్‌కు రానున్నాకేంద్రమంత్రులు, గోవా సీఎం Tue, Apr 16, 2024, 10:23 PM
సుర్రుమంటున్న సూరీడు.. రాష్ట్రానికి వడగాలుల ముప్పు, రెండ్రోజులు పెరగనున్న ఎండలు Tue, Apr 16, 2024, 08:25 PM
తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరానికి రూ. 10 వేలు, అకౌంట్లలోకి డబ్బులు Tue, Apr 16, 2024, 08:19 PM
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ సమయాల్లో, ఆ రూట్లలో వెళ్తే ఇరుక్కుపోవటం పక్కా Tue, Apr 16, 2024, 08:12 PM
భద్రాద్రి రామయ్య కల్యాణోత్సవం.. భక్తులందరికీ ఉచిత దర్శనం Tue, Apr 16, 2024, 08:07 PM