byసూర్య | Mon, Jun 24, 2019, 09:20 AM
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవాళ సిరిసిల్లలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయ భవన నిర్మాణానికి కేటీఆర్ భూమిపూజ చేయనున్నారు. అనంతరం మల్కాపేట రిజర్వాయర్ను కేటీఆర్ పరిశీలించనున్నారు.