తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతోన్న వర్షాలు..

byసూర్య | Mon, Jun 24, 2019, 09:13 AM

బేగంపేట మోతీలాల్ నెహ్రూనగర్‌లోని భారతీయ యువశక్తి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు నేడు వ్యాపార రుణాలపై ఉచిత కౌన్సిలింగ్ ఇవ్వనున్నట్టు ట్రస్ట్ నిర్వాహకుడు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఔత్సాహిక వ్యాపారస్థులు, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని.. వివరాలకు 9618453891లో సంప్రదించాలని తెలిపారు.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM