టీపీసీసీ ప్రక్షాళన, కొత్త చీఫ్‌గా శ్రీధర్ బాబు..?

byసూర్య | Sun, Jun 23, 2019, 08:22 PM

ఇతర పార్టీల్లోకి వలసలతో పాటు సీఎల్పీ టీఆర్ఎస్‌లో విలీనమవుతుండటంతో టీపీసీసీపై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టిసారించింది. ఈ క్రమంలో ఎమ్మెల్యేలంతా పార్టీ ఎందుకు మారారని తెలంగాణ పెద్దలను అధిష్టానం ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. గత వారం రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.. పార్టీ నేతలకు రాష్ట్రంలోని పరిస్థితిని వివరించారు. ఈ నేపథ్యంలో టీపీసీసీని ప్రక్షాళన చేయ్యాలని దాదాపుగా నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం. ఎప్పటి నుంచో పార్టీ జెండాను మోస్తున్న వీర విధేయులకే టీపీసీసీ పగ్గాలు అప్పగించాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. ఈ రేసులో ముందుగా శ్రీధర్ బాబు పేరు వినిపిస్తోంది. 


 


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM