byసూర్య | Sun, Jun 23, 2019, 03:21 PM
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మృతులను వెల్గటూరు మండలం శాఖాపూర్ వాసులుగా గుర్తించారు.