నందిమేడారం వద్ద రోడ్డు ప్రమాదం

byసూర్య | Sun, Jun 23, 2019, 03:21 PM

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మృతులను వెల్గటూరు మండలం శాఖాపూర్‌ వాసులుగా గుర్తించారు.


Latest News
 

అవకాశం ఇవ్వండి అభివృధి చేసి చూపిస్తా : ఎంపీ అభ్యర్థి చామల Thu, Apr 25, 2024, 12:10 PM
నల్గొండ బరిలో స్వతంత్ర అభ్యర్థిగా సురేష్ Thu, Apr 25, 2024, 12:08 PM
కోదాడ శివార్లలో రక్త మోడిన రోడ్డు Thu, Apr 25, 2024, 12:04 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM