ఏసీబీ వలలో మొఘల్‌పురా ఎస్‌ఐ బాబు

byసూర్య | Thu, Jun 20, 2019, 04:26 PM

హైదరాబాద్: లంచం తీసుకుంటూ నగరంలోని పాతబస్తీ మొఘల్‌పురా ఎస్‌ఐ టి. బాబు అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. బైండోవర్ కేసు నుంచి తప్పించేందుకు ఎస్‌ఐ లంచం డిమాండ్ చేశాడు. అబ్దుల్ రహీం అనే వ్యక్తి నుంచి రూ. 30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు ప్రత్యక్షంగా పట్టుబడ్డాడు.


Latest News
 

సమ్మర్ క్యాంప్ ద్వారా సరైన గైడెన్స్ అందించాలి: కలెక్టర్ Thu, Mar 28, 2024, 01:46 PM
మాతృ మరణాల నివారణకు పటిష్ట చర్యలు Thu, Mar 28, 2024, 01:43 PM
జైరాబాద్ బిజెపి పార్లమెంట్ అభ్యర్థి పర్యటన Thu, Mar 28, 2024, 01:41 PM
అల్లాపూర్ గ్రామంలో ఇప్పటికీ తీరని నీటి కష్టాలు Thu, Mar 28, 2024, 01:38 PM
గాయత్రి మాతను దర్శించుకున్న ఎమ్మెల్సీ Thu, Mar 28, 2024, 01:37 PM