byసూర్య | Thu, Jun 20, 2019, 04:26 PM
హైదరాబాద్: లంచం తీసుకుంటూ నగరంలోని పాతబస్తీ మొఘల్పురా ఎస్ఐ టి. బాబు అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. బైండోవర్ కేసు నుంచి తప్పించేందుకు ఎస్ఐ లంచం డిమాండ్ చేశాడు. అబ్దుల్ రహీం అనే వ్యక్తి నుంచి రూ. 30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు ప్రత్యక్షంగా పట్టుబడ్డాడు.