లారీ ఢీకొని ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి

byసూర్య | Thu, Jun 20, 2019, 08:18 AM

రంగారెడ్డి జిల్లాలోని షాద్‌నగర్ పరిగి రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఢీకొనడంతో ఇంజినీరింగ్ విద్యార్థిని నస్రీన్ బేగం అక్కడికక్కడే మృతి చెందింది. పుస్తకాలు కొనేందుకు రోడ్డు దాటుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM