టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ భేటీ ప్రారంభం

byసూర్య | Wed, Jun 19, 2019, 02:55 PM

హైదరాబాద్‌ : తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ భేటీ ప్రారంభమైంది. ఈ భేటీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన కొనసాగుతోంది. సమావేశంలో సభ్యత్వ నమోదు, జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణంపై చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.


Latest News
 

రేపే ఆదివారం.. చికెన్, మటన్ షాపులు బంద్ Sat, Apr 20, 2024, 04:03 PM
జనం భారీగా చిలుకూరు ఎందుకు వెళుతున్నారు? Sat, Apr 20, 2024, 03:30 PM
కొండగట్టులో ఆర్జిత సేవలు రద్దు Sat, Apr 20, 2024, 03:22 PM
ఇంద్రవెల్లి నెత్తుటి మరకలకు 43 ఏళ్లు Sat, Apr 20, 2024, 03:21 PM
నత్త నడకన సాగుతున్న పోలోని వాగు వంతెన నిర్మాణం Sat, Apr 20, 2024, 02:43 PM