byసూర్య | Wed, Jun 19, 2019, 02:55 PM
హైదరాబాద్ : తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ భేటీ ప్రారంభమైంది. ఈ భేటీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కొనసాగుతోంది. సమావేశంలో సభ్యత్వ నమోదు, జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణంపై చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.